Saturday, May 31, 2008

నేటి మానవునికి ఒక సందేశం

పుట్టినప్పుడు గుక్కెడు పాలు చాలు ! చచ్చినప్పుడు బండెడు కట్టెలు చాలు !
నడుమ వున్నా ఈ నాలుగునాళ్ళ నాటకములు ఎలా మిత్రమా !
ఎంత సంపాదించిన ఇసుమంత మంచిని కొనగలవా !
రాజు నిలిచివుండు ప్రజల నాలుకలపైన ! మంచివాడు నిలిచివుండు ప్రజల హృదయములలోన!
కనపడని దైవానికెల కర్పూర నీరాజనాలు, పాలభిషేకాలు!
కనిపించే పెదవానికి ఇవ్వరెలా కటికెడు గంజి నీళైనా!

3 comments:

xzcz said...

Mama....adursu !! Kummeyyi. Way to go :)

Anonymous said...

really very nice

keerthana bhupathi said...

well said.....